Page:
  1. 1
  2. 2

ఆక్వా హేచరీల రిజిస్ట్రేషన్ గడువు పెంపు 

లాక్ డౌన్ సమయంలో  ఆక్వారంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని... విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం లేక నష్టాలను మూటగట్టుకుందని నిర్మలా సీతారామన్ తెలిపారు . గడువు తీరిన 242 ఆక్వా హేచరీల రిజిస్ట్రేషన్ గడువును 3 నెలలు పొడిగించామన్న ఆమె .. వ్యక్తిగత బొట్లు , మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పించనున్నట్లు  చెప్పారు . మత్స్య సంపద యోజన కోసం రూ.20  వేల కోట్లు కేటాయిస్తున్నాయని మత్స్య రంగంలోని 55 లక్షల మందిని ఆదుకుంటామన్నారు .